ఆపరేషన్ సింధూర్: భారత్ దాడి తీవ్రతకు రిపేర్లు సాధ్యం కాక ...
గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్థాన్ ముష్కరులు దాడిచేసి, 26 మంది అమాయకులు ప్రాణాలు తీశారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ సమయంలో పాకిస్థాన్ ప్రతిదాడులకు ప్రయత్నించింది. సరిహద్దుల్లో భారత సైనిక స్థావరాలు, పౌర నివాసాలను టార్గెట్ చేసింది. దాయాది దుశ్చర్యలను తిప్పికొట్టిన భారత్ దీటుగా స్పందించింది. బోర్డర్ దాటకుండానే దాని వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడిచేసి ధ్వంసం చేసింది. ఇందులో ఒకటి మురీద్ వైమానిక స్థావరం.
telugu.samayam.com